- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సికింద్రాబాద్ బోయినపల్లిలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. 300 గ్రాముల ఓపీఎం డ్రగ్స్ను పోలీసులు గుర్తించారు. అయితే, డ్రగ్స్ను చక్కెరలో కలిపి నిందితుడు అమ్మడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నిందితుడు హనుమంత రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story