- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జాతీయ విద్యావిధానంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చర్చ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం కొనసాగగా.. ఉన్నత విద్య పరివర్తనలో NEB పాత్ర పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
కాగా, జాతీయ విద్యా విధానం అమలుకు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సలహాలు, సూచనలను గతంలోనే కేంద్రం కోరింది.ఈ నేపథ్యంలోనే మరోసారి అన్ని గవర్నర్లతో ప్రధాని సమావేశమైనట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Next Story