- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకువచ్చారని, ఇది రైతు బిల్లు కాదు… కార్పొరేట్ వ్యవసాయ బిల్లు అని వ్యాఖ్యానించారు. రైతుల వద్ద నుంచి ప్రైవేట్ కంపెనీలు ఎలా పంటను కొనుగోలు చేస్తాయో చెప్పలేదని, మద్ధతు ధర విషయం కూడా ప్రస్తావించలేదన్నారు. ఈ బిల్లుతో రైతులకు ఎలాంటి లాభం ఉండదని అభిప్రాయ పడ్డారు.
Next Story