- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావుకు తెలంగాణలో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెలంగాణ పదో తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని రూపొందించారు.
ఒక నటుడిగా జీవితం మొదలు పెట్టి, రాష్ట్రానికి సీఎం అయ్యి రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపియారు. దాంతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. పదోతరగతి సాంఘిక శాస్త్రంలో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు.
Next Story