- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: మున్సిపాలిటీ పరిధిలోని చెరువు బజార్లో విషాదం చోటుచేసుకుంది. 88 ఏళ్ల వృద్ధురాలు స్థానిక చెరువులో పడి మృతి చెందింది. చల్ల కాంతమ్మ అనే వృద్ధురాలు ఇటీవల అనారోగ్యం పాలైంది. ఎప్పటిలాగే శనివారం కూడా భోజనం చేసి ఇంట్లోనే ఉందనుకున్నారు చుట్టుపక్కల వారు. అయితే ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా కాంతమ్మ లేదు. దీంతో స్థానికులు వెతకటం ప్రారంభించారు. ఇంతలోనే చెరువులో మృతదేహాం కనబడంతో బయటకు తీయగా వృద్ధురాలు కాంతమ్మదిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story