- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో వెలుగుచూసిన శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడును జిల్లా మెజిస్ట్రేజ్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణలో నేరం అంగీకరించడంతో పాటు.. బాధితుడిని విచక్షణా రహితంగా కొడుతున్నప్పుడు సీసీ టీవీల్లో రికార్డైన ఫుటేజీలను మేజిస్ట్రేట్ పరిశీలించారు.
అనంతరం నిందితుడు నూతన్ నాయుడుకు ఈనెల 18వరకు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని అనకాపల్లి సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కాగా, దళిత వ్యక్తికి శిరోముండనం చేయించిన కేసులో నిందితుడు నూతన్ నాయుడితో పాటు అతని భార్య, పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Next Story