- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నక్సల్స్ ప్రభావిత మారుమూల అటవీ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామంలో ఇచ్చోడ సర్కిల్ పోలీసులు, నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సంయుక్తంగా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
సీఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ గ్రామాల ప్రజలు నక్సల్స్ కార్యకలాపాలకు సహకరించవద్దని కోరారు. గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. సుమారు 300 మంది గిరిజనులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
Next Story