స్మృతి ఇరానీపై ట్రోలింగ్.. రాహుల్ గాంధీ హార్ట్ టచింగ్ ట్వీట్

by Rajesh |
స్మృతి ఇరానీపై ట్రోలింగ్.. రాహుల్ గాంధీ హార్ట్ టచింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీ మంత్రి, ఇటీవల యూపీలోని అమేథి నుంచి పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ బంగ్లాను ఆమె ఖాళీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. జీవితంలో గెలుపు ఓటములు సహజం అని.. అలా అని స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అసహ్యంగా ప్రవర్తించడం, అవమానకరమైన పదజాలం ఉపయోగించడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఎదుటి వారిని అవమానించడం మన బలహీనతకు సంకేతం, బలం కాదని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.



Next Story