- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Rajasthan: 18 జిల్లాల్లో ఎన్నికల క్యాంపెయిన్.. సీఎం 9 రోజుల యాత్ర ప్రారంభం
by Vinod kumar |
X
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ శ్రీకారం చుట్టారు. ‘సభా సంవాద్ ఔర్ దేవ్ దర్శన్’ పేరుతో ప్రజా చైతన్య యాత్రను ఆయన గురువారం జైపూర్లో ప్రారంభించారు. 9 రోజుల పాటు జరిగే ఈ యాత్రా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలో ఉన్న 38 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
అక్కడ నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం ప్రసంగిస్తారు. రాబోయే ఏడేళ్లలో రాజస్థాన్ డెవలప్మెంట్కు సంబంధించి తన వద్దనున్న ‘‘మిషన్ 2030’’ విజన్ గురించి ఈ యాత్ర సందర్భంగా ప్రజలకు గెహ్లాట్ వివరించనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా సీఎం గెహ్లాట్ 10 ప్రధాన ఆలయాలను కూడా సందర్శించనున్నారు.
Advertisement
Next Story