- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆ పార్టీ ఇకపై ‘సెక్యులర్’ కాదు.. సీఎం సిద్ధరామయ్య ఫైర్
by Vinod kumar |
X
బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీ(ఎస్) పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీ(ఎస్).. ఇక సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడం ఆపేయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో చేతులు కలిపిన దేవెగౌడ పార్టీని ఏమని పిలవాలని ప్రశ్నించారు.
చామరాజనగర్ జిల్లాలోని కోననకెరెలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్ సెక్యులర్ పార్టీ పేరులో ఇకపై సెక్యులర్ అనే పదాన్ని వాడటం సమంజసంగా ఉండదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story