- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఇప్పటి వరకు జగన్ మగాడు అనుకున్నానని… కానీ తన స్థాయిని తగ్గించుకుంటున్నారు.’ అని ఘాటుగా విమర్శించారు. అమరావతిపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని, నిర్ణయాన్ని పునఃసమీక్షించి, ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘నాకు తెలిసిన జగన్ రెడ్డి ఎంతో ధైర్యవంతుడు. ఆయన మగాడు.. మొనగాడు అనుకున్నాను. ఈ రకంగా స్థాయి తగ్గించుకుంటాడని అనుకోలేదు. ఉన్నతంగా ఉండాలని అనుకునేవాడిని… మీకు మీరు తగ్గించేసుకుంటారని అనుకోలేదు. నాస్థాయి పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. మీ స్థాయి తగ్గడం బాధగా ఉంది.’ అని వ్యాఖ్యానించారు.
Next Story