- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్తో ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ పట్టణ పేదలకు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ అన్నదానం చేశారు. అలాగే, కొంత ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్, డీఈ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.
Tags: free meals, lockdown, vikarabad, municipal commissioner, poor peoples,
Next Story