మున్సిపల్ కమిషనర్ అన్నదానం

by  |
మున్సిపల్ కమిషనర్ అన్నదానం
X

దిశ, రంగారెడ్డి: లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ పట్టణ పేదలకు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ అన్నదానం చేశారు. అలాగే, కొంత ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్, డీఈ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.

Tags: free meals, lockdown, vikarabad, municipal commissioner, poor peoples,


Next Story

Most Viewed