- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం.. భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ముంబై లాల్బాగ్ ప్రాంతంలోని అవిగ్యాన్ పార్క్ సొసైటీలో ఓ అపార్ట్మెంట్ 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుపోయింది. మంటల నుంచి తనను తాను రక్షించుకునే క్రమంలో ఓ వ్యక్తి భవనంపై నుంచి కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story