- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ :
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గత మూడురోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. రాష్ట్ర కమిటీ కూర్పు పై ఆయన బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నూతన కమిటీ ఎంపిక పై రాష్ట్ర నేతలతో బండి సంజయ్ చేసిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఆయన హస్తిన బాట పట్టినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొవాలంటే సొంత పార్టీలో విబేధాలు ఉండకూడదు. నేపథ్యంలోనే చర్చలు కొలిక్కి తెచ్చేలా బండి సంజయ్ ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు సమాచారం.
Next Story