- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇన్నాళ్లకు హేమచంద్రతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సింగర్ శ్రావణ భార్గవి.. ఆసక్తికర పోస్ట్ వైరల్
దిశ, సినిమా: స్టార్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి పలు చిత్రాల్లో పాటలు పాడుతూ కెరీర్లో దూసుకెళ్తుతుండగానే ప్రేమలో పడి వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. అయితే వీరిద్దరు ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోయారంటూ గత రెండు మూడేళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై ఈ జంట మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
కానీ వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు. హేమచంద్ర పాటడు కుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. ఇక శ్రావణ భార్గవి మాత్రం తన కూతురితో తన తల్లి ఇంట్లో ఉంటూ పాడ్ కాస్ట్ వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. అయితే పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది కానీ అందులో హేమచంద్ర ఎక్కడ కనిపించడు.. అలాగే అతని పోస్ట్లో కూడా తన ఫ్రెండ్స్తో ఉన్నవే పెడతాడు. దీంతో వీరిద్దరూ విడిపోయారని గత కొద్ది కాలంగా నెట్టింట చర్చించుకుంటున్నారు.
తాజాగా, శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. తన కూతురితో కలిసి లకేజ్ బ్యాగ్తో ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా హేమచంద్ర ఎక్కడ అక్కా.. మేము చంద్రను మిస్ అవుతున్నాం. మీరంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే కొందరు హ్యాపీ జర్నీ అంటున్నారు.
అలాగే విడాకులు తీసుకున్నారని ఈ ఒక్క పోస్ట్తో శ్రావణ భార్గవి క్లారిటీ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే శ్రావణ భార్గవి తన కూతురితో సమ్మర్ వెకేషన్కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే కాకుండా ఆమె మరో పోస్ట్ కూడా పెట్టింది. స్త్రీలు ఎల్లప్పుడూ కుడివైపు ఉన్నందున.. పురుషులు ఎడమవైపు ఉండటం ఎప్పటికీ కరెక్ట్’’ అంటూ రాసుకొచ్చింది.