Anchor Sreemukhi : శ్రీముఖి పంట పండింది.. సైమా కు భారీ పారితోషికం

by sudharani |   ( Updated:2022-09-14 10:41:28.0  )
Anchor Sreemukhi : శ్రీముఖి పంట పండింది.. సైమా కు భారీ పారితోషికం
X

దిశ, సినిమా : బెంగళూరులో శనివారం జరిగిన సైమా అవార్డ్స్ 2022 వేడుకలకు యాంకర్‏గా వ్యవహరించింది శ్రీముఖి. తన మాటల గారడీ, చలాకీతనంతో ఈవెంట్‌కు హాజరైన సెలబ్రెటీలను ఎంతగానో మెప్పించింది. అసలు విషయానికొస్తే.. ఇలాంటి వేడుకలకు అన్ని దక్షిణాది భాషలకు సంబంధించిన యాంకర్స్ ఉంటారు. అలానే తెలుగు నుంచి ఈ అవకాశం శ్రీముఖికి దక్కింది. కాగా ఈ ఈవెంట్‌లో రెండు రోజుల యాంకరింగ్‌ కోసం శ్రీముఖికి ఏకంగా రూ. 15 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్. అంతేకాదు సైమా అవార్డ్స్‌లో యాంకరింగ్ చేసిన వారందరికంటే తనకే అత్యధిక పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి :

శ్రీముఖిని ముద్దులతో తడిపేసిన రణవీర్ సింగ్ (వీడియో)

'బ్రా' లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్

రాత్రికి వస్తవా.. Srimukhi ని వేధించిన యాంకర్.. ఎవరంటే?

Advertisement

Next Story

Most Viewed