- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ హీరోతో రొమాన్స్ తర్వాత ఒళ్లంతా దద్దుర్లు వచ్చాయి.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, శృతి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్ ‘హీరామండి’. సూపర్ సక్సెస్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్.. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో అత్యధిక వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ఈ సిరీస్లో సైమా అనే పాత్రలో నటించిన శృతి శర్మ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సిరీస్ చిత్రీకరణలో తనకు ఎదురైన అనుభవాలను తెలిపింది.
ఆమె మాట్లాడుతూ.. ‘ఇందులో రజత్ కౌల్తో నాకు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఆ రొమాంటిక్ సీన్లో ఇద్దరం చాలా సహజంగా నటించాము. ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాలు నేను ఎప్పుడు చెయ్యలేదు. దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక రోజంతా కష్టపడి ఆ సీన్స్ కంప్లీట్ చేశాము. కానీ ఆ రొమాంటిక్ సీన్స్ చేస్తున్న సమయంలో నా శరీరంపై దద్దుర్లు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చిన బ్యూటీ.. ‘‘హీరామండి’ వెబ్ సిరీస్లో సైమా పాత్ర చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని.. డైరెక్టర్ భన్సాలీ ఊహించుకున్న రోల్ కోసం ఎంతో కష్టపడ్డానని’ తెలిపింది.