- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సౌందర్య మరణం తర్వాత ఆమె భర్త జీవితం ఎలా ఉన్నదంటే.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
దిశ,వెబ్డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సౌందర్య గురించి సుపరిచితమే. ఆమె ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఏ మూవీలో ఎక్స్పోజింగ్ సీన్స్ లో నటించలేదు. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక చిరంజీవి, వెంకటేష్ సరసన నటించి అలరించింది. వీరి కాంబోలో వచ్చిన మూవీస్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సౌందర్య చిన్నవయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.
సౌందర్య మరణించే కొద్దిరోజుల ముందే తన మేనమామ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని 2003లో వివాహం చేసుకున్నారు. వివాహమై ఏడాది పూర్తి కాకుండానే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అతని జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో రఘు చాలా కాలం డిప్రెషన్ లో ఉండి పోయారు. దాదాపు 11 సంవత్సరాలు రఘు సౌందర్య జ్ఞాపకాలతో గడిపాడు. 2003లో సౌందర్య మరణిస్తే రఘు 2014 లో మరో మహిళను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రజెంట్ రఘు తన భార్యతో కలిసి గోవాలో ఉంటున్నట్టు సమాచారం.