- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Mega Heroes Multistarrer Film: మెగా ఫ్యాన్స్కు భారీ గుడ్న్యూస్.. మల్టీ స్టారర్ చిత్రానికి స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్!
దిశ, సినిమా: మెగా ఫ్యాన్స్కు అదిరిపోయే శుభవార్త అందించారు టాలీవుడ్ మాస్ దర్శకుడు హరీష్ శంకర్. ఈయన దర్శకత్వం వహించిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఆగస్టు 15 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి రీసెంట్గా విడుదలైన టీజర్ కూడా నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో డైరెక్టర్ శంకర్ ఓ క్రేజీ న్యూస్ లీక్ చేశారు. మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో ఓ మల్టీ స్టారర్ మూవీ తీయబోతున్నారట. వీరి ముగ్గురితో సినిమా అదిరిపోతుదని, ఆల్రెడీ స్టోరీ కూడా రాసుకున్నాని శంకర్ చెప్పుకొచ్చారు.
ఈ మూవీ పాన్ ఇండియా మల్టీ స్టారర్గా తెరకెక్కించాలి చెప్పడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్కు రెక్కలొచ్చాయి. కోసం తాను కథ రాసుకున్నట్లు అతడు చెప్పడం విశేషం. మొత్తానికి మెగా హీరోలతోపాన్`ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించగా.. పాన్ ఇండియా మూవీస్ సహజంగా జరిగిపోవాలన్నారు. ఏదో పాన్ ఇండియా సినిమా చేయాలని చేయనని, ఇండియా, పాకిస్థాన్ బోర్డర్లో ఓ ప్రేమ కథను రాశానని వెల్లడించారు. ఈ మల్టీ స్టారర్ మూవీ తప్పకుండా దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆకట్టుకుంటోందని హరీష్ శంకర్ తెలిపారు. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు.