- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విడాకులు అడిగాడని.. భార్య ఆత్మహత్య
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం నెలకొంది. తన ఏడేళ్ల కొడుకు నిశాంత్కు విషమిచ్చి తల్లి లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విడాకుల నోటీసు పంపించడంతో మనస్తాపం చెందిన ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
విషయం తెలియడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story