- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : 'ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన కూతురును నీటి కుంటలో తోసేసి, తానూ అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని ఆలూరులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. తన భర్త వేరే మహిళతో వెళ్లిపోవడంతో భార్య మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలోనే కూతురు జ్ఞానేశ్వరిని మొదట నీటి కుంటలో తోసి, తల్లి శిల్ప కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అందుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Next Story