- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి మహబూబ్ నగర్: తెలంగాణలో రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం నడుస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి రైతు సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అశాంతికి కారణం భూ సమస్యలనే విషయాన్ని గుర్తించి.. వాటి పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో వనపర్తి నియోజకవర్గానికి రైతులకు సాగునీరు అందించామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా ఇబ్బందులలో కూడా అన్ని రంగాలు అతలాకుతలం అయినా సీఎం కేసీఆర్ పంటలు మద్దతు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారని గుర్తు చేశారు.
Next Story