- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ హైవే పై ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. తదనంతరం 7వ డివిజన్ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, మేయర్ పాపాలాల్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు ఉన్నారు.
Next Story