- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్: మరో 24 గంటల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మధ్య జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పెళ్లి కూతురు తండ్రికి కరోనా నిర్ధారణ కావడంతో పెళ్లి ఆగిపోయింది. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా వధువు తండ్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించారు అధికారులు.
Next Story