- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్నగర్: రంగారెడ్డి జిల్లో కడుపు నొప్పితాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజమోని నరేందర్ గౌడ్ (30) గత కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి పొలంలో మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపారు.
Next Story