- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెం షిర్డీసాయి టెంపుల్లో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టుకుంటే కత్తితో పొడుచుకు చచ్చిపోతానని బెదిరించి మూడు కిలోమీటర్లు పరుగులు పెట్టించాడు. తనను హరేరామ హరేకృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడికే తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు బండి ఎక్కించుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story