- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని జనగాం గ్రామంలో మొగుదాల గాలయ్య(57) అనే గీత కార్మికుడు తాటిచెట్టు పై నుంచి కాలు జారీ కింద పడ్డాడు. కల్లు గీయడానికి తాటిచెట్టు పైకి ఎక్కిన గాలయ్య ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాలయ్యను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
Next Story