తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా

by srinivas |
తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఇక విశాఖ ఏజెన్సీలీ చలితీవ్రత పెరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. పాడేరు 12, మినుములూరు 12, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed