- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లాక్డౌన్ ఉల్లంఘన.. పోలీసుల ఆగ్రహం
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఫారూక్నగర్లో రాత్రుల్లో లాక్డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొందరు మందుబాబులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారిని రితిరాజ్, షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్తో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారూక్నగర్లో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం తాగి విచ్చలవిడిగా తిరుగుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రితిరాజ్ తెలిపారు.
Tags: Lockdown, violation, IPS officer, fire, rangareddy, drunk and drive
Next Story