- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేరళలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికంగా కేసులు పెరుగుతున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ ఆదేశాలను ప్రభత్వాధికారులు అమలు చేస్తున్నారు. తిరువనంతపురానికి వచ్చే రోడ్లన్నీ మూసివేశారు. అత్యవసర సర్వీసులు మినహా అన్నీ బంద్ అయ్యాయి.
Next Story