- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీవాసులు శుక్రవారం రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణానికి రూ .10 లక్షల నిధులు మంజూరు చేసినప్పటికీ స్థానిక నాయకుల నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. దీంతో వర్షాలకు రోడ్డు బురదగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరసనగా రోడ్డుపై వరినాట్లు వేశారు.
Next Story