- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. సెప్టెంబర్ 2న కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేసీఆర్ కు లేఖ రాశారు. అపాయింట్మెంట్ ఇస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోరతానని పేర్కొన్నారు జగ్గారెడ్డి. లేకపోతే, తన కూతురితో కలిసి అదే రోజు ప్రగతి భవన్ ముందు కూర్చుంటానని హెచ్చరించారు.
ఎన్నికల్లో తన కూతురు పోటీపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు తన ఆందోళనంతా ప్రజా సమస్యలపైనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులెవరన్నది తేల్చే పనిలో ఉన్నామని తెలిపారు జగ్గారెడ్డి.
Next Story