కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ చర్చ

by  |
కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించనున్నారు. అపెక్స్ కమిటీలో చర్చించాల్సిన అంశాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కూడా జగన్ చర్చింనున్నట్లు తెలిసింది. పలువురు మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.


Next Story

Most Viewed