- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోన్నది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 6,566 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 58 వేల 333కు చేరుకున్నది. ఇందులో ఇప్పటివరకు 67,692 మంది బాధితులు కోలుకోగా, 86,110 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా 194 మంది మృతిచెందడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 4,531కు చేరుకున్నది.
Next Story