- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత రాష్ట్రపతి ఓ బాలుడికి బహుమానం పంపారు. స్వయంగా రాష్ట్రపతి సైకిల్ గిఫ్ట్ ఇచ్చారంటే ఆ బాలుడు రామ్నాథ్ కోవింద్కు చుట్టాలు అనుకుంటే పొరపాటే. ఢిల్లీలో ఓ హోటల్లో పనిచేస్తున్న రియాజ్ అనే అబ్బాయికి ఈ బహుమానం అందజేశారు.
దేశరాజధానిలో ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రియాజ్.. పార్ట్ టైమ్ ఉద్యోగం(హోటల్లో) చేస్తున్నాడు. ఎప్పటికైనా సైక్లింగ్లో టాపర్ కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు. వీలు పడ్డప్పుడల్లా సైక్లింగ్లో తన ప్రతిభ కనబరుస్తూ వచ్చాడు. అతడి ప్రతిభను గుర్తించిన రామ్నాథ్ కోవింద్ స్వయంగా సైకిల్ బహుకరించి.. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆ బాలుడికి ప్రొత్సాహం కల్పించేందుకు తన వంతు సాయం అంటూ ట్వీట్ చేశారు.
Next Story