- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సౌతాంప్టన్లో భారీ వర్షం.. మ్యాచ్కు బ్రేక్
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్ : కాసేపట్లో న్యూజిలాండ్, భారత్ మధ్య సౌతాంప్టన్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి సౌతాంప్టన్లో ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలోనే కాసేపటి నుంచి అక్కడ ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా మొదటి రోజు ఇన్నింగ్స్లో మొదటి సెషన్ రద్దు అయ్యే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ ట్విట్టర్లో తెలిపింది. కాసేపట్లో టాస్ వేసే సమయం కానుండటం.. ఇంతలో వర్షం కురుస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
Update: Unfortunately there will be no play in the first session on Day 1 of the ICC World Test Championship final. #WTC21
— BCCI (@BCCI) June 18, 2021
Next Story