- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథిని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో పార్థసారథి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పార్థసారథి ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కలెక్టర్గా, పలు హోదాల్లో పనిచేశారు. పార్థసారథి ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
Next Story