- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బురఖాను నిషేధించిన ప్రభుత్వం..
X
దిశ, వెబ్డెస్క్ : జాతీయ భద్రతను కట్టుదిట్టం చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున బురాఖా ధరించి నేషనల్ తావీద్ జమాత్ ఆత్మహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు చర్చ్, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా, పూర్తిగా ముఖాన్ని కప్పేలా ఉండే ముసుగులను ధరించారాదనే తీర్మాణానికి శ్రీలంక మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. అయితే కరోనా నేపథ్యంలో మాత్రం మాస్కులు ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
Advertisement
Next Story