ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు..!

by  |
ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు..!
X

దిశ వెబ్‎డెస్క్: మహానగరంలో గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. నిమజ్జన వేడుకలు సామరస్యంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మత సామరస్యంలో ప్రపంచానికే భాగ్యనగరం ఆదర్శంగా నిలించిందన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు, సిటీ పోలీసులు ఎంతో కష్టపడ్డారని అంజనీ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా గణేష్ నిమజ్జనం నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed