- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో శానిటైజర్ తాగి మృతి చెందుతున్న వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ సేవించి పదుల సంఖ్యలో బాధితులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే తిరుపతిలో మరో విషాదం నెలకొంది. శానిటైజర్ తాగి నలుగురు మృతి చెందిన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మృతులు వెంకటరత్నం, వీరయ్య, కుమార్, శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఉండటం గమనార్హం.
Next Story