- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నాలాలో పడి ఐదుగురు మృతిచెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని దోడ జిల్లాలో తాత్రీ పట్టణానికి ఓ కుటుంబం కారులో వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రగ్గి నాలాలో కారు పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు అక్కడి చేరుకుని కారును, ఆ ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Next Story