- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇప్పుడు ఫేస్బుక్ వంతు..
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నందున దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రంహోమ్ ప్రకటించాయి. ఇప్పటికే గూగుల్, ట్విట్టర్ వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతి ఇచ్చాయి.
తాజాగా ఫేస్బుక్ కూడా తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జూలై వరకు ఇంటి వద్ద నుంచి పని చేయాలని సూచించింది. ఎవరింట్లో వారు ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు మరో 1000డాలర్లు అదనంగా ఇస్తామని తెలిపింది.
Next Story