- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి
by vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: ఆఫ్రికాలోని ఎస్వతీనీ అనే దేశ ప్రధానమంత్రి ఆంబ్రోస్ మాండ్వులో లామిని (52) కరోనాతో మరణించారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారని ఎస్వతీనీ ఉప ప్రధాని తెంబా మసుకు ప్రకటించారు. కరోనా నుంచి కోలుకునేందుకు అంబ్రోస్ను దక్షిణాఫ్రికాకు తరలించినా.. చికిత్స పొందుతూ మరణించాడని తెంబా చెప్పుకొచ్చారు. అంబ్రోస్ 2018 నవంబరులో ఎస్వతీని ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.
Advertisement
Next Story