- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో కొద్దిసేపటి కిందటే EAMCET ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు రెండు సెషన్స్లో పరీక్ష కొనసాగనుంది. ఎంసెట్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటుచేశారు. 10, 11, 14 తేదీల్లో మిగతా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ గంటన్నర ముందే అభ్యర్థులను లోనికి అనుమతించగా, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా హాల్లో శానిటైజర్, మాస్కులు తప్పనిసరి అనే నిబంధన పెట్టడంతో అభ్యర్థులంతా వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రి అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది.
Next Story