అధికారులు అప్రమత్తంగా ఉండండి

by  |
అధికారులు అప్రమత్తంగా ఉండండి
X

దిశ,వెబ్ డెస్క్: ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలకు భారీ వర్షం హెచ్చరికల నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులకు ఆయన సూచించారు.


Next Story

Most Viewed