- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీ
by Sridhar Babu |
X
దిశ, గంగాధర : ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గంగాధర మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మడ్లపెల్లి ప్రణయ్, లోకిని అంజయ్యకు చెందిన బైకులు ఎదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గంగాధరకు చెందిన మడ్లపెల్లి ప్రణయ్ ఎగిరి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో ఆయన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. లోకిని అంజయ్యతో పాటు మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story