- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైన్ షాపులో చోరీ

X
దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఎల్లమ్మ తల్లి వైన్ షాపులో బుధవారం చోరీ జరిగింది. వివరాల్లోకెళ్తే మంగళవారం కలెక్షన్ మొత్తం యజమానులు తీసుకువెళ్లి కౌంటర్లో సుమారు 10 వేల రూపాయలు ఉంచారు. దాంతో షాపులో చొరబడిన దొంగలు ఆ నగదుతో పాటు రూ. 5600 విలువ చేసే నాలుగు మద్యం బాటిళ్లు, ఒక సెల్ ఫోన్ ఎత్తుకెళ్లినట్టు నిర్వాహకులు తెలిపారు. ఎల్లారెడ్డిపేట సీఐ, గంభీరావుపేట ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.
- Tags
- Theft
Next Story