- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మహిళను 59 ముక్కలుగా నరికి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహేశ్వరి అనే మహిళను ఓ వ్యక్తి 59 ముక్కలుగా నరికి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు మహిళా ఇంట్లోని రిఫ్రిజిరేటర్లో ఆమె శరీరభాగాలను చూసి అవక్కయ్యారు. వారం రోజుల క్రితం మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు గుర్తించారు. మృతురాలు మహాలక్ష్మీ సంవత్సరం క్రితం తన భర్తతో విడిపోయి.. మల్లేశ్వరం ప్రాంతంలోని ఓ మాల్ లో పనిచేస్తూ.. ఒంటరిగా ఉంటుందని.. ఈ సమయంలో మాల్ లో తమ టీమ్ లీడర్ గా ఉన్న ఓ వ్యక్తితో రిలేషన్ కొనసాగించింది. ఇదే సమయంలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం రంజన్ గమనించాడు.. ఈ క్రమంలోనే అతని మహాలక్ష్మిని హత్య చేసాడనే అనుమాతనంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బుధవారం రాత్రి సమయంలో నిందితుడిగా బావిస్తున్న ముక్తి రంజన్రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడు.