- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
రాత్రి కుమారుడు...తెల్లారేసరికి తల్లి....
by Sridhar Babu |
X
దిశ, ఇల్లందు : రాత్రి కుమారుడు...తెల్లారేసరికి తల్లి....మరణించిన ఉదంతం ఇది. స్థానిక జగదాంబ సెంటర్ సీతారామ టాకీస్ వెనకాల గల పీర్ల ఆసర్ ఖానా మాలిక్ ప్రాంతంలో సోమవారం ఉదయం పసుపులేటి నరేందర్(60) మృతి చెందాడు. కుమారుని మరణ వార్త విన్న ఆయన తల్లి సులోచనను (82) రెండవ కుమారుడైన పసుపులేటి కృష్ణ వైజాగ్ నుంచి అదే రోజు రాత్రి ఇల్లందుకు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి మనోవేధన గురైంది. మంగళవారం ఉదయం కొడుకు మృతదేహాన్ని వైకుంఠ ధామానికి తీసుకెళ్తుండగా ఆమె గుండెపోటుతో మృతి చెందింది.
Advertisement
Next Story