బంగారం దుకాణంలో చోరీ.. వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు..

by Sumithra |
బంగారం దుకాణంలో చోరీ.. వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రాంతంలో ఉన్న ఆకాష్ గోల్డ్ షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. లాక్ చేసి ఉన్న షెటర్ను వివిధ రకాల పరికరాలతో పైకెత్తి లోపలికి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న వెండి వస్తువులు చోరీకి గురైనట్లు సమాచారం. జనసంచారం ఉండే ప్రధానమైన ప్రాంతంలోనే చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed